గతేడాది జూన్లో తూర్పు లదాఖ్లోని గాల్వన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ హింసాత్మక ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులవగా... చైనా వైపు జరిగిన ప్రాణనష్టంపై ఎక్కడా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. చైనా జవాన్లే ఎక్కువగా మరణించారని భారత్ చెప్పినప్పటికీ.. డ్రాగన్ కంట్రీ నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ub21gf
చైనా నంబర్ 45... 8 నెలలకు బయటపెట్టిన లెఫ్టినెంట్ జనరల్... సరిహద్దులో ఇప్పటి పరిస్థితి ఇదీ...
Related Posts:
kaza toll plaza incident : టోల్ప్లాజా ఘటనపై రేవతి వివరణ- సీసీ ఫుటేజ్కు డిమాండ్ఏపీలోని గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద ఈ ఉదయం చోటు చేసుకున్న ఘటనపై ఏపీ వడ్డెర కార్పోరేషన్ ఛైర్పర్సన్ రేవతి ఇవాళ సీఎం జగన్కు వివరణ ఇచ్చారు. … Read More
రేపు హస్తినకు సీఎం కేసీఆర్... మోదీతో భేటీ... పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన...?తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం(డిసెంబర్ 11) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు సాగే ఢిల్లీ పర్యటనలో.. సీఎం ప్రధాని నరేంద్ర మోదీతో … Read More
Lady SI: పోలీస్ లవ్ స్టోరీ, నా కథలో విలన్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఆ ఎస్ఐ, మైండ్ బ్లాక్ !బెంగళూరు/ మైసూరు: ఒకే సిటీలో పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్స్ (SI)లుగా పని చేస్తున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరూ పోలీస్ శాఖలో ఎస్ఐలు కావడంతో వా… Read More
ఏ2గా: వైసీపీ మహిళా నేతపై ఎఫ్ఐఆర్: సీఎంకు చెప్పి ఉద్యోగాలు తొలగిస్తానంటూ బెదిరింపుగుంటూరు: గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏపీ వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ల రేవతి మీద పోలీసులు కేసు నమోదు చ… Read More
మళ్లీ తెరపైకి దివీస్ ఉద్యమం- వైసీపీ, టీడీపీ పిల్లిమొగ్గలు- తూర్పుతీరంలో ఆందోళనలుతూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం పరిధిలోకి వచ్చే తొండగి మండలంలో ఉన్న దివీస్ లేబరేటరీస్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ ఫార్మా సంస్ధ విస్తరణ కోసం … Read More
0 comments:
Post a Comment