చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించనున్న రీపోలీంగ్ ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రీపోలింగ్ జరగనున్న అయిదు ప్రాంతాల్లో ఒకటైన ఎన్ఆర్ కమ్మపల్లి గురువారం రాత్రీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రీపోలింగ్లో భాగంగా ఆ ప్రాంతానికి వైసీపి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గ్రామానికి చేరుకోవడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో అటు వైసీపీ కార్యకర్తలు ఇటు టీడీపీ కార్యకర్తలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wcrnfe
చంద్రగిరిలోని ఎన్ఆర్ కమ్మపల్లిలో ఉద్రిక్తత.. చెవిరెడ్డిని అడ్డుకున్న గ్రామస్థులు
Related Posts:
అత్యాచారం తర్వాత నిద్రపోయావా... భారతీయ మహిళలు అలా ఉండరే...ఓ అత్యాచార ఆరోపణల కేసులో కర్ణాటక హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాధితురాలి ఫిర్యాదు పట్ల అనుమానం వ్యక్తం చేసిన కోర్టు... అత్యాచారం తర్వాత ఆమె వ్… Read More
భారత్కు వ్యతిరేకంగానా?: నేపాల్ ప్రధాని కేపీ శర్మ రాజీనామాకు డిమాండ్, చైనా షాక్న్యూఢిల్లీ: వరుసగా భారత్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలిపై రోజురోజుకు అసమ్మతి పెరుగుతోంది. సొంత పార్టీ నేతలు ఆయన రా… Read More
చంద్రబాబు బకాయి తీర్చిన జగన్.. ఇకపై ఏపీలో సమూల మార్పులు.. రైతులకు గుడ్ న్యూస్..‘‘పంటల బీమా మొత్తాన్ని ముందుగా రైతులు చెల్లించిన తర్వాతే రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాలు చెరిసగం భరించే విధానం ఉండేది. ప్రభుత్వం తన వాటా చెల్లింపులు చేస్తే… Read More
కాంగ్రెస్పై బీజేపీ బిగ్ బాంబ్... చైనా నుంచి విరాళాలు... సంచలన ఆరోపణలు..ప్రధాని నరేంద్ర మోదీ చైనా దూకుడుకు లొంగిపోయి భారత భూభాగాన్ని వదిలిపెట్టారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గతకొద్దిరోజులుగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసి… Read More
యువతిని ఎర వేసి... ట్రాప్లో పడి హత్యకు గురైన యువకుడు...తూర్పు గోదావరి జిల్లాలో హానీ ట్రాప్ తరహాలో జరిగిన ఓ హత్య ఆలస్యంగా వెలుగుచూసింది. భూ తగాదాల నేపథ్యంలో ఓ యువకుడికి యువతితో ఆకర్షించి హత్య చేసిన ఈ ఘటన జి… Read More
0 comments:
Post a Comment