మే 18న విడుదల కావల్సిన ఏపీ ఎంసెట్ ఫలితాలను వాయిదా వేస్తున్నట్టు ఏపి ఏన్సీహెచ్ఈ చైర్మణ్ విజయరాజు తెలిపారు. ఏపీ ఎంసెట్కు తెలంగాణ విద్యార్థులు కూడ అధిక సంఖ్యలో హజరైన నేపథ్యంలో ఈనిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.ఫలితాల విడుదలపై త్వరలోనే తేదీని ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఫలితాల్లో గందరగోళం జరిగిన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LRguM3
ఏపీ ఎంసెట్ ఫలితాలు వాయిదా
Related Posts:
ఏం చేసినా భయపడం .. వైసీపీది రాక్షస,అవినీతి పాలన : చంద్రబాబుఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్నారు . వైసీపీ శ్రేణులు చంద్రబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్న… Read More
ఢిల్లీలో అల్లకల్లోలం.. ట్రంప్కు లింకుపెట్టిన మంత్రి కిషన్ రెడ్డి.. నడిరోడ్డుపై పోలీసు, పౌరుడి హత్యగత కొద్ది గంటలుగా దేశ రాజధాని ఢిల్లీ అల్లకల్లోలంగా మారింది. సరిగ్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగుపెట్టడానికి ముందు సిటీ ఈశాన్య ప్రాంతంలో తీ… Read More
బరాక్ ఒబామా చూడని భారత్.. ట్రంప్ చూస్తున్నారు: మోడీ వల్లేనంటూ సత్య నాదెళ్లతో ముకేశ్ అంబానీముంబై: బ్రాండ్ న్యూ ఇండియా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్వాగతం పలుకుతోందని పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అన… Read More
300 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి.. ట్రంప్ పర్యటన కోసం తాజ్మహల్లో ఏం చేశారో తెలుసా..అమెరికా అధ్యక్షుడి రెండు రోజుల పర్యటన కోసం భారత ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో అందరికీ తెలిసిందే. అహ్మదాబాద్లో మురికివాడలు కనిపించకుండా గోడ … Read More
వివేకా హత్యకేసు సీబీఐకి ఇవ్వాలన్న పిటీషన్ల పై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టుతెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. వివేకా హత్యకేసు సీబీఐ కి అప్పగించాలని… Read More
0 comments:
Post a Comment