పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీ సమీపంలో జరిగిన లాయర్ దంపతుల హత్య రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది. పట్టపగలు.. నడిరోడ్డుపై.. వాహనదారులు చూస్తుండగానే గట్టు వామన్ రావు-నాగమణి దంపతులను దుండగులు అత్యంత పాశవికంగా హతమార్చారు. వేటకొడవళ్లతో నరికి హత్య చేశారు. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ వామన్రావు చెప్పిన 'కుంట శ్రీను' పేరు ఇప్పుడీ కేసులో కీలకంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3begRtv
లాయర్ దంపతుల హత్య : ఆ వివాదాలే కారణమా...? గుంజపడుగులో భారీ బందోబస్తు...
Related Posts:
మొగున్ని తొక్కి, పెళ్లాన్ని కొరికితే పిల్లలు పుడతారా ..? యాదాద్రి జిల్లాలో ఆడిరూటే సపరేటు .?హైదరాబాద్ : మొగుడిని కాళ్లతో తొక్కి, పెళ్లం ఒళ్లంతా తుడిమి .. ఎక్కడపడితే అక్కడ కొరికితే పిల్లలు పుడతారా ? సాధారణంగా అయితే ఈ కాలంలో అలా జరగదు, చాలామట్ట… Read More
టీఆర్ఎస్ లో నమ్మించి గొంతు కోసారు..! తిరుగుబాటు బావుటా ఎగరేసిన వివేక్..!!హైదరాబాద్ : రక్తం పంచుకు పుట్టిన సోదరుల ప్రేమ పవిత్రంగా ఉంటుంది. ఆ మాత్రం ప్రేమ కనబర్చకపోతే అన్నా తమ్ముళ్ల బంధానికి విలువే లేదు. అలాంటి అన్న కోసం ర… Read More
ఐదవ లిస్టు విడుదల: పట్టణంతిట్ట అభ్యర్థిని ఫైనల్ చేసిన బీజేపీ...తెలంగాణలో ఆరు సీట్లు ప్రకటనఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులుగా బీజేపీ తమ ఐదవ జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు సంబంధించి 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా..… Read More
లోహియాకు ద్రోహం చేయడమే : కాంగ్రెస్తో ఆర్జేడీ జట్టుకట్టడంపై మోదీన్యూఢిల్లీ : మండుటెండలో ఎన్నికల హీట్ పీక్ స్టేజీకి చేరిపోయింది. ప్రజలను ఆకట్టుకునేందుకు నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్నికల వేళ .. ఎత్తుకి పై ఎత్… Read More
పవన్ ఇలా..నాగబాబు అలా : ఫొటోలు..వీడియో లతో సహా నిలదీసిన వైసిపి నేతలు..!తెలంగాణ ప్రజలు -ఆంధ్ర ప్రజల మధ్య విద్వేషాలు పెంచేలా పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విరుచుకు పడ్డారు వైసిపి నేతలు. ఎన్నికల ప్రచారం లో పవన్… Read More
0 comments:
Post a Comment