Thursday, May 16, 2019

కాంగ్రెస్‌పై కరుణ.. కలుపుకునేది లేదు..! ఫలితాల తర్వాతే ఫోకస్ అంటున్న కేసీఆర్..!!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ మీద కన్నెర్ర చేయడం ఆపేసారు. అందులో భాగంగా టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనానికి బ్రేకులు పడ్డట్టే అనే చర్చ జరుగుతోంది. కేంద్రంలో ఏ ప్రభుత్వం కొలువుతీరుతుందనే అంశంపట్ల స్పష్టత వచ్చిన తర్వాతనే స్థానిక పరిణామాలపై ఆలోచిద్దామని సన్నిహితులతో చంద్రశేఖర్ రావు చర్చించినట్టు తెలుస్తోంది. యూపీఏతో కలిసి నడిచేందుకే చంద్రశేఖర్ రావు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LOzBq6

Related Posts:

0 comments:

Post a Comment