తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కాస్సేపట్లో తిరుపతి పర్యటనకు రానున్నారు. ఆర్మీ అధికారులు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మాజీ సైనికుల సన్మాన కార్యక్రమానికి హాజరు కానున్నారు. 1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న ఆర్మీ అధికారి మేజర్ జనరల్ సీ వేణుగోపాల్ను ఆయన సన్మానించనున్నారు. అనంతరం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bdTAba
భారత్-పాక్ వార్: సాయంత్రం తిరుపతికి వైఎస్ జగన్: దక్షిణాదిన తొలిసారిగా: ఏపీతో ఆరంభం
Related Posts:
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కీలక వ్యాఖ్యలు, రంగంలోకి చంద్రబాబు: ఆ తర్వాత నిర్ణయంచీరాల: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఈ రోజు (బుధవారం) తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో… Read More
జనం మధ్య జగన్: నాన్నగారిచ్చిన అతి పెద్ద కుటుంబం అంటూ భావోద్వేగం:తిరుపతి: తిరుపతిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి..జనంతో కలిసిపోయారు. వేదిక దిగి వచ్చి ప్రజలను క… Read More
జనసేన కోసం రూ.వందల కోట్ల వ్యాపారం వదిలేసిన ఎన్నారై, కీలక పదవి ఇచ్చిన పవన్ కళ్యాణ్అమరావతి: జనసేన సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ చైర్మన్గా పులి శేఖర్ను నియమిస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరక… Read More
విచారణ కోసం ఈడీ కార్యాలయానికి రాబర్ట్ వాద్రా... అతనితో పాటు ఇంకెవరొచ్చారంటే..?ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. వాద్రాతో పాటు అతని భార్య కాంగ్రెస్ ప్రధాన కా… Read More
గడ్కరీ ని ప్రశంసిస్తూ.. మోదీ, అమిత్ షా ని విమర్శిస్తున్న చంద్రబాబు..! అసలు వ్యూహం ఏంటి..?హైదరాబాద్ : పటిష్టమైన పాలనా వ్యవస్థను కకావికలం చేయాలంటే మొదట శత్రు దుర్బేద్యం లాంటి కోటలోకి ప్రవేశించాలి. తర్వాత కోటలోని తటస్థ వ్యక్… Read More
0 comments:
Post a Comment