తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కాస్సేపట్లో తిరుపతి పర్యటనకు రానున్నారు. ఆర్మీ అధికారులు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మాజీ సైనికుల సన్మాన కార్యక్రమానికి హాజరు కానున్నారు. 1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న ఆర్మీ అధికారి మేజర్ జనరల్ సీ వేణుగోపాల్ను ఆయన సన్మానించనున్నారు. అనంతరం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bdTAba
భారత్-పాక్ వార్: సాయంత్రం తిరుపతికి వైఎస్ జగన్: దక్షిణాదిన తొలిసారిగా: ఏపీతో ఆరంభం
Related Posts:
రామేశ్వరరావుకు రేవంత్ రెడ్డి షాక్: మైహోంతోపాటు సర్కారుకు భూ కేటాయింపులపై హైకోర్టు నోటీసులుహైదరాబాద్: మైహోం రామేశ్వర్ రావుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి షాకిచ్చారు. మై హోం రామేశ్వరరావు సంస్థకు చేసిన భూ కేటాయింపులపై హైకోర్టులో రేవంత్ … Read More
ఇది విన్నారా ? లవ్: ముహూర్తం చీరకు అంచు బాగలేదని పెళ్లి నిలిపేసిన పెళ్లి కుమార్తె, ఇంత పొగరా !బెంగళూరు/హాసన్: పెళ్లి కుమారుడు నచ్చలేదనో, లేక కట్నం కోసం పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారనో చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయిన విషయం మన… Read More
ఆ విషయంపై ఎందుకు నోరు మెదపట్లేదు.. బండారం బయటపడుతుందనా.. : చంద్రబాబుకు మంత్రి అనిల్ ప్రశ్నగతంలో సుజనా చౌదరి,సీఎం రమేష్లపై ఐటీ దాడులు జరిగితే... కేంద్రం తమపై కక్ష కట్టిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు తన మాజీ పీఎస్పై ఐటీ దాడులు జరి… Read More
టిక్టాక్ వీడియో కోసం దాష్టీకం: బాలుడిని నగ్నంగా నడిపించిన వైనం: ఇద్దరి అరెస్టుజైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. టిక్టాక్ వీడియో కోసం కొందరు యువకులు 14 సంవత్సరాల బాలుడిని నగ్నంగా నడిపించిన ఉదంతం వెలుగ… Read More
నిజామాబాద్ పసుపు రైతులకు కరోనా వైరస్ దెబ్బ: రీజన్ ఇదేఇప్పుడు చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికించటమే కాదు రైతన్నలకు తీరని వేదన మిగులుస్తుంది. పసుపు రైతుల ఆశల పై కరోనా వైరస్ నీళ్లు చల్లుత… Read More
0 comments:
Post a Comment