డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ధౌలీగంగా నదిని ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో సుమారు 150 మంది గల్లంతయ్యారు. పర్వతప్రాంతాల్లోని మంచుచరియలు విరిగపడటంతో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగింది. రైనీ తపోవన్ గ్రామం వద్ద ఉన్న పవర్ ప్రాజెక్టులోకి భారీగా వదరనీరు ఒక్కసారిగా పోటెత్తింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tA6qcc
Sunday, February 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment