Wednesday, January 9, 2019

రేపు ముగియనున్న జగన్ పాదయాత్ర: వంగవీటి రాధా అలక, ఆహ్వానం లేదా?

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనవరి 9వ తేదీతో ముగియనుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభతో ముగించాలని వైసీపీ భావిస్తోంది. జగన్ ఏడాదికి పైగా పాదయాత్ర చేశారు. పాదయాత్ర ద్వారా వైసీపీకి మంచి మైలేజ్ వచ్చిందని భావిస్తున్నారు. జగన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VFuLfx

Related Posts:

0 comments:

Post a Comment