Wednesday, January 9, 2019

అయోధ్య కేసును విచారించనున్న ఐదుగురు సభ్యుల ధర్మాసనం

న్యూఢిల్లీ: రామ జన్మభూమి అయోధ్య, బాబ్రీ మసీదు వివాదం అంశంపై వాదనలు వినేందుకు సుప్రీం కోర్టు ఐదుగురు జడ్జిలు సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. జనవరి 10వ తేదీ నుంచి ఈ ధర్మాసనం వాదనలు విననుంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఏర్పడిన ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QyhotW

Related Posts:

0 comments:

Post a Comment