Sunday, February 7, 2021

ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు -భారత్‌పై విదేశీ కుట్రలకు ఆధారాలు -తేయాకుపైనా పన్నాగం

దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతోన్న రైతుల ఉద్యమంలో విదేశీ శక్తుల పాత్ర ఉందంటూ ఆరోపణలు, విమర్శలు వస్తున్నవేళ.. ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని అపఖ్యాతపాలు చేసేందుకు కొన్ని విదేశీ శక్తులు పెద్ద ఎత్తున కుట్రలు పన్నాయని, చివరికి తేయాకుపైనా వాళ్లు పన్నాగాలు రచించారని ప్రధాని తెలిపారు. దేశానికి హాని తలపెట్టిన ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36QwRR9

Related Posts:

0 comments:

Post a Comment