కర్ణాటకలో దారుణం వెలుగుచూసింది. 15 ఏళ్ల ఓ మైనర్ బాలికపై 17 మంది వ్యక్తులు ఐదు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో ఆమె అత్తమ్మ పాత్ర కూడా ఉండటం గమనార్హం. తల్లి చనిపోయిన నాటి నుంచి అత్తమ్మతో ఉంటూ కూలీ పనులకు వెళ్తున్న ఆ బాలికపై మొదట ఓ వ్యక్తి కన్ను పడింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39Fniq0
షాకింగ్ : 15 ఏళ్ల బాలికపై 17 మంది 5 నెలలుగా అత్యాచారం... అత్త సహా 8 మంది అరెస్ట్...
Related Posts:
దీపావళీకి దేశీయ వస్తువులనే కొనండి.. ప్రధాని మోడీ పిలుపుదీపావళీ సంధర్భంగా దేశీయ ఉత్పత్తులను మాత్రమే కొనాలని ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీపావళీ సంధర్భంగా ప్రతి ఒక్కరు కొత్త వస్తువులను … Read More
ఆయిల్ కూడా కల్తీ.. గుట్టుచప్పుడు కాకుండా దందా.. టాస్క్ఫోర్స్ పోలీసుల దాడులుకల్తీకి కాదేది అనర్హం అని కేటుగాళ్లు అంటున్నారు. బియ్యం, ఉప్పు, పప్పు కల్తీ ఘటనలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల కారం కూడా కల్తీ చేయడం చూసి … Read More
వాహనదారులకు షాక్: డీజిల్, పెట్రోల్ బదులు నీరు కొట్టి పంపిస్తున్నారు! ఏం జరిగిందంటే.?విజయనగరం: ఇటీవలి కాలంలో పెట్రోల్ బంకుల్లో మోసాలు పెరిగిపోతున్నాయి. కొన్ని పెట్రోల్ బంకుల్లో రీడింగ్ చూపిస్తున్నప్పటికీ ఆ మేరకు పెట్రోల్ వాహనాల్లోకి మా… Read More
పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు: సమస్యాత్మకమైన రాజౌరి సెక్టార్ లో అడుగుశ్రీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. పాకిస్తాన్ సరిహద్దుల్లో అడుగు పెట్టారు. జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఆయన దీపావళి వేడుకలను న… Read More
పచ్చనికాపురంలో చిచ్చు: భార్య ఉండగానే మరొకరితో.. హతమార్చేందుకు యత్నం..?పచ్చని కాపురంలో సోషల్ మీడియా చిచ్చుపెట్టింది. దంపతులను వీడదీసి.. ఏడబాటుకు గురిచేసింది. టిక్టాక్ యాప్ ఓ కాపురాన్ని కూల్చిన ఘటన కలకలం రేపింది. ఏపీలోని … Read More
0 comments:
Post a Comment