ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్, జగన్ సర్కారుకు మధ్య వివాదాలు కొనసాగుతున్నప్పటికీ, ప్రక్రియ మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరిగిపోతోంది. ఏకగ్రీవాల విషయంలో నిక్కచ్చిగా ఉంటామని ఎస్ఈసీ చెప్పడంతో తొలి దశ పంచాయితీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే, తొలి దశలో నామినేషన్ల తిరస్కరణ కూడా అంతే స్థాయిలో ఉండటం గమనార్హం. వివరాల్లోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MigVAf
నిమ్మగడ్డ మార్కు: 2,386 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ,2,245 వార్డు మెంబర్లవి కూడా
Related Posts:
తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ అద్భుతంగా సాగుతోంది: వ్యాక్సిన్లు గర్వకారణమంటూ బాలకృష్ణహైదరాబాద్: మనదేశంలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ విదేశాల్లోని ప్రజలకు కూడా ఉపయోగపడటం గర్వకారణమని ప్రముఖ సినీటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అ… Read More
మెట్రోను సంగారెడ్డి వరకు పొడగించండి: ప్రభుత్వానికి జగ్గారెడ్డి డిమాండ్..మెట్రో రైలు.. వేగంగా సిటీలోని దూర ప్రాంతాలకు చేరుస్తోంది. సిటీ నుంచి పక్కన గల ప్రాంతాలకు కూడా మెట్రో సేవలను విస్తరించాలనే డిమాండ్ వస్తోంది. తమ ప్రాంతా… Read More
మదనపల్లి హత్యాకాండలో ట్విస్ట్ -డాక్టర్లు vs పోలీసులు -నిందితులకు రిమాండ్ -ఆ నిమ్మకాయల వల్లేదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లి జంట హత్యల కేసులో నిందితులు ఎట్టకేలకు జైలుపాలయ్యారు. మదనపల్లి మహిళా కళాశాల వైస్ ప్రిన్సిపల్ పు… Read More
AP Panchayat Elections: ఏకగ్రీవాల కోసం జగన్ సర్కార్ కొత్త ఎత్తుగడ: రూ.లక్షల్లో నజరానాఅమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం అనివార్యమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..ఎన్ని… Read More
రైతుల ట్రాక్టర్ ర్యాలీలో హింసపై ఆమ్ ఆద్మీ రియాక్షన్... ఉద్యమాన్ని బలహీనపర్చే చర్యలని...రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. పరిస్థితి ఇంత… Read More
0 comments:
Post a Comment