Sunday, October 27, 2019

దీపావళీకి దేశీయ వస్తువులనే కొనండి.. ప్రధాని మోడీ పిలుపు

దీపావళీ సంధర్భంగా దేశీయ ఉత్పత్తులను మాత్రమే కొనాలని ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీపావళీ సంధర్భంగా ప్రతి ఒక్కరు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారని, అయితే ఈ దీపావళీకి మన చేనేత కార్మికులు తయారు చేసిన ఖాదీ బట్టలను కొనుగోలు చేయడం ద్వార వారికి చేయూతనిచ్చినట్టు అవుతుందని అన్నారు.ఆదివారం నాడు రేడియో ద్వార మాట్లాడిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MOtW1C

0 comments:

Post a Comment