విజయనగరం: ఇటీవలి కాలంలో పెట్రోల్ బంకుల్లో మోసాలు పెరిగిపోతున్నాయి. కొన్ని పెట్రోల్ బంకుల్లో రీడింగ్ చూపిస్తున్నప్పటికీ ఆ మేరకు పెట్రోల్ వాహనాల్లోకి మాత్రం వెళ్లడం లేదు. లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ పోయాలంటూ వినియోగదారుడు కోరితే సగం మాత్రమే పోసి ఆపేస్తున్నారు. అయితే, రీడింగ్ మాత్రం లీటర్ పూర్తయినట్లు చూపించడం గమనార్హం. ఇలా చేయడంతో పలు ప్రాంతాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36bdq3C
వాహనదారులకు షాక్: డీజిల్, పెట్రోల్ బదులు నీరు కొట్టి పంపిస్తున్నారు! ఏం జరిగిందంటే.?
Related Posts:
తెరచుకున్న శబరిమల ఆలయం: 10 మంది ఏపీ మహిళలను వెనక్కి పంపారుతిరువనంతపురం: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం శనివారం తెరచుకుంది. 41 రోజులపాటు భక్తుల సందర్శనార్థం ఈ ఆలయం తెరిచి ఉంటుంది. కాగా, సుప్రీంకోర్టు తీర్పు … Read More
రాహుల్కు మరోసారి ఎదురుదెబ్బ.. తిరగబడిన మరో కేసు...కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. యంగ్ ఇండియా చారిటబుల్ ట్రస్ట్ వాణిజ్య సంస్థ కాదు అని రాహుల్ గాంధీ పేర్కొనడం అతనిని … Read More
పవన్ కుల మతాలు వద్దు.. రెండు చోట్ల ఓడిన నీకు జగన్ సమాధానం చెప్పాలా? కొడాలి నానిజనసేన అధినేత పవన్ కళ్యాన్ మీద కొడాలి నాని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి తిరుపతి ప్రసాదం తింటారో లేదో అని అంటున్నారని.. ఆయన … Read More
TSRTC STRIKE:కార్మికుల డిమాండ్లు పరిష్కరించం, చర్చలు జరపం, హైకోర్టులో ఆర్టీసీ అఫిడవిట్ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగోలేని సమయంలో కార్మికులు సమ్మెకు దిగారని ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. కార్మికుల సమ్మెతో సంస్థకు రోజుకు 11 కోట్ల నష్ట… Read More
దారుణం: దళితుడిపై మూకదాడి.. నీళ్లడిగితే మూత్రం తాగించారు, వ్యక్తి మృతిదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా ఇంకా దళితులపై దాడులు ఆగడం లేదు. దేశంలో ఏదో ఒక మూలానా దళితులపై అనునిత్యం దాడులు జరుగుతున్నాయనే దాన… Read More
0 comments:
Post a Comment