ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో రసవత్తరంగా మారుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బెదిరింపుల పర్వాలు కొనసాగుతున్నాయి. ఇక తాజాగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ తో ఏపీ ఎన్నికల పంచాయతీ తీవ్ర ఆరోపణలకు వేదికగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36A74MQ
అచ్చెన్నాయుడిపై చర్యలకు ఆదేశించింది నిమ్మగడ్డనే , టీడీపీ విమర్శలు హాస్యాస్పదం : మంత్రి ధర్మాన కృష్ణదాస్
Related Posts:
పీఆర్పీ ఎందుకు నిలబడలేదంటే.. జనసేనాని చెప్పిన కారణమిదే..?అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న చిరంజీవి పెట్టిన పార్టీ ప్రజారాజ్యం ఎందుకు నిలబడలేదో కుండబద్దలు కొట్టీ మరి చెప్పార… Read More
ఆ పరిస్థితే వస్తే..కాశ్మీర్ ను మళ్లీ రాష్ట్రంగా మారుస్తాం: నిండు సభలో అమిత్ షాన్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్, లడక్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ప్రతిపక… Read More
మాజీ సీఎం మోసం చేశారు, ఆయన కులం ఎమ్మెల్యేలకే దిక్కు లేదు, నేను ఎంత ? రెబల్ !బెంగళూరు: కర్ణాటకలోని అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు చాల మంది మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ప్రధాన అనుచరులు. తమను మంత్రులు చేస్తానని మాజీ ముఖ్యమంత్రి సిద… Read More
చారిత్రక ఘట్టం: జమ్ము కాశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభలో ఆమోదం!!జమ్ము అండ్ కశ్మీర్ పునర్విభజన బిల్లు రాజ్యసభ అమోదం పోందింది. ఉదయం పునర్విభజనపై కేంద్ర హూంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీంత… Read More
ఆర్టికల్ 370 రద్దుతో టీఆర్ఎస్, ఎంఐఎం నేతలకు చెంపపెట్టు.. బండి, ధర్మపురి ఫైర్..!ఢిల్లీ : టీఆర్ఎస్, ఎంఐఎం నేతలకు చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ… Read More
0 comments:
Post a Comment