శ్రీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. పాకిస్తాన్ సరిహద్దుల్లో అడుగు పెట్టారు. జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఆయన దీపావళి వేడుకలను నిర్వహించనున్నారు. బాణాసంచాను కాల్చనున్నారు. దీపావళి వేడుకల్లో పాల్గొనడానికి ఆదివారం మధ్యాహ్నం ఆయన రాజౌరి సెక్టార్ కు చేరుకున్నారు. రక్షణపరంగా ఈ సెక్టార్ అత్యంత సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతం ఇది. జమ్మూ కాశ్మీర్ లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34bG2rL
పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు: సమస్యాత్మకమైన రాజౌరి సెక్టార్ లో అడుగు
Related Posts:
ఎడారి గడ్డ పై ..కడప బిడ్డ విజయం : కష్టానికి ప్రతిఫలం వచ్చేదాకా: సౌదీలొ సీమ మహిళ వీర గాథ..కడప బిడ్డ..ఎడారి గడ్డ పైన మహిళా శక్తి చాటింది. చేతిలో చిల్లి గవ్వ లేదు. తెలియని దేశంలో ఎవరో సూచన మేరకు పనికి చేరింది. రెండేళ్లు పని చేసిన… Read More
రైతులను దోచారు, దళితులను వేధించారు : ఎస్పీ, బీఎస్పీపై మోదీ విసుర్లులక్నో : ఉత్తరప్రదేశ్పై ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ చేశాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు సాధిస్తే .. కేంద్రంలో అధికారం సులభమనే ఆలోచనతో ప్రధాని మోదీ, రాహుల్ … Read More
నాకు కాదు మోదీకి నిద్రపట్టడం లేదు : ప్రధాని కామెంట్లపై దీదీ గుస్సాకోల్ కతా : ప్రధాని మోదీ వ్యాఖ్యలను దీదీ మమత బెనర్జీ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన రెండు విడతల పోలింగ్ తర్వాత మమతకు నిద్రపట్టడం లేదని మోదీ వ్యాఖ్… Read More
రేణుకా చౌదరికి పువ్వాడ సవాల్ .. ఒక్క దొంగ ఓటు నిరూపించినా రాజీనామా చేస్తాలోక్ సభ ఎన్నికలు ముగిసినా లోక్ సభ ఎన్నికల పోలింగ్ పై తెలంగాణా ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. తాజాగా ఖమ్మం లోక్ సభ పరిధిలో పోలింగ… Read More
కాంగ్రెస్ కు షాక్ .. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి జంప్ .. ముహూర్తం ఖరారుకాంగ్రెస్ పార్టీ కి స్థానిక సంస్థల ఎన్నికల ముందు కూడా పెద్ద షాక్ తగలనుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి టీ… Read More
0 comments:
Post a Comment