అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కొత్తగా నమోదైన కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 28,254 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 79 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,88,178కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YLvoau
ఏపీలో మరోసారి 100లోపే కరోనా కేసులు: ఆ జిల్లాలో ఒక్క కేసూ లేదు, మరణాలూ లేవు
Related Posts:
ట్రంప్ కు టిక్ టాక్ ఝలక్- అమెరికాలో యాప్ నిషేధించినా వెబ్సైట్ నడిపించాలని నిర్ణయం...చైనాతో వాణిజ్య యుద్ధంలో భాగంగా ఆ దేశానికి చెందిన టిక్ టాక్ యాప్పై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి టిక్ … Read More
ఒంటరి తోడేలు తరహా దాడి...ఢిల్లీలో భారీ పేలుళ్లకు ఐసిస్ స్పాట్... 'అయోధ్యలో రామ మందిరం'కు ప్రతీకారంగాపెను ముప్పు తప్పింది. పోలీసుల అప్రమత్తతో భారీ ఉగ్ర కుట్ర బయటపడింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రతీకారంగా ఢిల్లీలో భారీ పేలుళ్లకు చేసిన కుట్రను … Read More
ఏపీలో ఊపందుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ .. సబ్ కమిటీల ఏర్పాటుఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది .ఏపీలో అధికారం రాగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస… Read More
రాజు గారి రాజసం చూడూ.. పంచె కట్టుతో.. సీఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది నీడన..వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏం చేసినా సంచలనమే. సొంత పార్టీని, సీఎం జగన్ను విమర్శించి.. వైసీపీ నేతల ఆగ్రహానికి గురవుతున్నారు. ఆయనపై నేతల… Read More
ఆరోగ్యమంత్రి ఆళ్లనాని నియోజకవర్గంలో అనధికారిక కరోనా ఆస్పత్రి- లక్షల్లో ఫీజులు- చివరికి సీజ్ఏలూరు : ఆయన రాష్ట్రానికి ఆరోగ్య మంత్రి. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు. కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి రాష్ట్రమంతా పర్యటించి వైరస్ నియంత్రణ చర్యలను పర్యవే… Read More
0 comments:
Post a Comment