న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షిద్ సొంతపార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఫల్యాలను గుర్తించడంలో జాప్యం కారణంగానే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అంతేగాక, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణాలు కూడా ఇంతవరకు పూర్తిగా తెలుసుకోలేకపోయామని చురకలంటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AUoxPN
Wednesday, October 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment