Thursday, February 4, 2021

దివ్యాంగులకు కేంద్రం బంపర్‌ ఆఫర్‌- టోల్‌ప్లాజా ఫీజు మినహాయింపు- లోక్‌సభలో ప్రకటన

దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలోని జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్‌ ప్లాజాల వద్ద దివ్యాంగులకు టోల్‌ ఫీజు నుంచి మినహాయింపు కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటికే దివ్యాంగులకు విద్య, ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న కేంద్రం.. తాజాగా మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. దేశంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YGgBhc

Related Posts:

0 comments:

Post a Comment