దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలోని జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద దివ్యాంగులకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటికే దివ్యాంగులకు విద్య, ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న కేంద్రం.. తాజాగా మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. దేశంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YGgBhc
దివ్యాంగులకు కేంద్రం బంపర్ ఆఫర్- టోల్ప్లాజా ఫీజు మినహాయింపు- లోక్సభలో ప్రకటన
Related Posts:
పోటెత్తుతున్న పోర్బందర్: మహాత్ముడు పుట్టిన గడ్డ అతలాకుతలం!అహ్మదాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుఫాన్ గుజరాత్పై పెను ప్రభావాన్ని చూపుతోంది. తుఫాన్ ధాటికి గుజరాత్ తీరంలోని అనేక ప్రాంతాల్లో భారీ న… Read More
బీజేపీ చీఫ్ ఎవరు ? మరికొన్ని గంటల్లో వీడనున్న ఉత్కంఠ .. రేపు బీజేపీ ఆఫీస్ బేరర్ల భేటీన్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో మంజి జోష్ మీదున్న బీజేపీకి కొత్త సారథి ఎవరు ? ఏ నేతపై పార్టీ మొగ్గుచూపుతుంది ? ఆరెస్సెస్ ఆశీర్వాదం ఏ నేతను వరించనుం… Read More
బెంగాల్ హైటెన్షన్ : రేపు అఖిలపక్ష ప్రతినిధులతో గవర్నర్ భేటీ, హాజరవుతామన్న టీఎంసీకోల్కతా : పశ్చిమబెంగాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాలానా యంత్రాంగం అప్రమత్తమైంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఏం చేయాలనే అంశంపై గవర్… Read More
జగన్ సాక్షిగా అంటూ ఎమ్మెల్యే ప్రమాణం: కోటంరెడ్డి రెండు సార్లు: బాలయ్యతో వైసీపీ ఎమ్మెల్యేలు..!అసెంబ్లీ సమావేశాల తొలి రోజున ఆసక్తి కర దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార సమయంలో అధినేతల మీద భక్తి చాటుకున్నారు. ఇద్దరు వైసీ… Read More
ఏఎన్-32 కూలిన ప్రాంతానికి చేరుకున్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ సిబ్బందిఅస్సోం: జూన్ 3న అస్సోం నుంచి టేకాఫ్ తీసుకున్న ఏఎన్ -32 గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయి అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ … Read More
0 comments:
Post a Comment