ముంబై: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఖాతాదారుల సెగ తగిలింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముంబైకి వచ్చిన ఆమెకు పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకు ఖాతాదారులు తీవ్ర నిరసనలతో స్వాగతం పలికారు. పీఎంసీ బ్యాంకులో తాము డిపాజిట్ చేసుకున్న సొమ్మును నయా పైసలతో సహా తక్షణమే చెల్లించాలంటూ పట్టుబట్టారు. పీఎంసీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nBE44f
Thursday, October 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment