Wednesday, January 27, 2021

రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు నీచమైన కుట్ర జరుగుతోందన్న రైతు సంఘాలు

రైతు సంఘాలు బుధవారం నాడు బల్బీర్ సింగ్ రాజేవాల్ నాయకత్వంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా రైతు రిపబ్లిక్ డే పరేడ్‌కు ఊహించిని స్థాయిలో స్పందించిన రైతులందరికీ వారు ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ చట్టాలకు నిరసనగా కొనసాగుతున్న ఆందోళనల్లో భాగమైన సంఘాల నేతలు దిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనల గురించి చర్చించారు. రైతులు చేపట్టిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3caaJ7Q

Related Posts:

0 comments:

Post a Comment