Thursday, January 21, 2021

ఏపీ సీఎంగా అంజాద్‌బాషా -డీజీపీ సవాంగ్ తొలగింపు -టీడీపీ సంచలన డిమాండ్లు -నిమ్మగడ్డకు మొర

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ కు, జగన్ సర్కారుకు మధ్య కొనసాగుతోన్న వివాదంలో హైకోర్టు సంచలనం తీర్పు ఇచ్చింది. పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును.. డివిజన్ బెంచ్ బుధవారం కొట్టేసింది. ప్రజారోగ్యంతోపాటు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల నిర్వహణ కూడా అవసరమేనన్న డివిజన్ బెంచ్.. ఎన్నికల ప్రక్రియను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p61w46

Related Posts:

0 comments:

Post a Comment