Wednesday, January 27, 2021

వ్యవసాయ చట్టాలతో రైతుల ఆదాయం పెరుగుతుంది: ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతు సంఘాలు ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతుల ఆదాయాన్ని పెంచేవేనని తెలిపారు. అయితే, సాగుదారులకు సామాజిక భద్రతా వలయం అందించాల్సిన ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iP8LuO

Related Posts:

0 comments:

Post a Comment