Wednesday, January 27, 2021

నిమ్మగడ్డకు జగన్‌ సర్కార్‌ షాక్‌- ద్వివేదీ, గిరిజా శంకర్‌ అభిశంసన వెనక్కి- కేంద్రం చేతుల్లో

ఏపీలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గతంలో తాను చెప్పినట్లు ఓటర్ల జాబితా పంపని పంచాయతీరాజ్‌ రాజ్‌ శాఖకు చెందిన ఇద్దరు సీనియర్లు ఐఏఎస్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్‌లను అభిశంసన చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ ఆదేశాలను ప్రభుత్వం తిరస్కరించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qVRF17

Related Posts:

0 comments:

Post a Comment