నంద్యాలః తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఖరారు ఊపందుకుంది. కడప, రాజంపేట, విజయవాడ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే పలువురు నాయకుల అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని అసెంబ్లీ స్థానాలపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేశారు. ఈ సందర్భంగా కొన్నిచోట్ల పాత ముఖాలు, మరికొన్ని స్థానాల్లో కొత్త పేర్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TdqKk5
మాజీ అదనపు ఎస్పీకి టీడీపీ నంద్యాల లోక్ సభ టికెట్? నయీంతో లింకులు ఉన్నాయా?
Related Posts:
తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి: ఏపీకి జస్టిస్ అరుప్ గోస్వామి?హైదరాబాద్/అమరావతి: ఊహించినట్టే.. రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులు కానున్నారు. తెలంగాణకు కొత్త ప్రధాన న్యాయమూర్తి పేరు ఖరా… Read More
రైతులపై వారిది కపట ప్రేమ .. జూమ్ లో చంద్రబాబు , ట్విట్టర్ లో లోకేష్ : మంత్రి కొడాలి నానీ ఫైర్ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలన సుపరిపాలన అని కొనియాడారు. ఇదే సమయంలో చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చొని జూమ్ యాప… Read More
రైతుల్ని గందరగోళపరిచే కుట్ర- వారి అనుమానాలన్నీ తీరుస్తాం- మోడీ వ్యాఖ్యలుకేంద్ర ప్రభుత్వం తీసుకొ్చ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దులను ముట్టడించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివా… Read More
సీఎం జగన్కు సోము వీర్రాజు లేఖ- ప్రైవేటు స్కూళ్లను ఆదుకోవాలని వినతిఏపీలో లాక్డౌన్ అనంతర పరిస్ధితుల్లో ప్రైవేటు స్కూళ్లు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్కు లేఖ రాశారు. ఇందులో … Read More
Year Ender 2020: కరోనా మేలు: ఊపిరిపీల్చుకున్న ప్రపంచం, జలంధర్ నుంచే హిమాలయాల కనువిందున్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి తొలి కేసు 2019 చివరలో చైనాలోని వూహాన్ నగరంలో నమోదైంది. ఆ తర్వాత ఆ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది మాత్రం 2020లోనే. ప్… Read More
0 comments:
Post a Comment