విజయవాడ: ప్రముఖ తెలుగు సినిమా కమెడియన్ అలీ రాజకీయాల్లోకి రావాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. శనివారం విజయవాడలో అలీకి సన్మాన కార్యక్రమం జరిగింది. తెలుగు సినిమా పరిశ్రమలో నలభై ఏళ్ల జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TdqLEF
రాజకీయాల్లోకి వచ్చెయ్: మంత్రి పదవిపై అలీకి చంద్రబాబు నుంచి హామీ?
Related Posts:
ప్రమాదం: పట్టాలు తప్పిన సీమాంచల్ ఎక్స్ప్రెస్ రైలు బోగీలు, ఆరుగురు మృతిపాట్నా: బీహార్ రాష్ట్రంలో రైలు ప్రమాదం జరిగింది. జోగ్బాణి - ఆనంద్ విహార్ టెర్మినల్ సీమాంచల్ ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి… Read More
కొత్త సీబీఐ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా ఎవరు.. కాంగ్రెస్ ఎవరు ఉండాలని కోరుకుంది..?ఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొత్త డైరెక్టరుగా నియమితులయ్యారు 1983 ఐపీఎస్ అధికారి రిషికుమార్ శుక్లా. ఈయన నియామకాన్ని ప్రతిపక్షనేత మల్లిక… Read More
రాష్ట్ర విభజన రాజ్యంగా విరుద్దం : పార్టీలు కలిసి పోరాడాలి : ఉండవల్లితాను నిర్వహించిన అఖిల పక్ష సమావేశం ఫలప్రదంగా జరిగిందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చా రు. అన్ని పార్టీల నేతలు ఆసక్తితో ఈ సమా… Read More
ఆఫ్ఘానిస్తాన్-పాకిస్తాన్లో భూకంపం: రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు..ఢిల్లీలో కంపించిన భూమిఆఫ్ఘానిస్తాన్లోని హిందూకుష్ పర్వత శ్రేణి కేంద్రంగా భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. దీని ప్రభావం దేశరాజధాని ఢిల్… Read More
కొత్త సీబీఐ డైరెక్టరుగా మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిషికుమార్ శుక్లా నియామకంఢిల్లీ: గత కొద్దిరోజులుగా కొత్త సీబీఐ డైరెక్టర్ నియామకం పై మల్లగుల్లాలు పడుతున్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త బాస్ను నియమించింది. మధ్యప్రదేశ్ మా… Read More
0 comments:
Post a Comment