Sunday, February 24, 2019

కొన్ని గంట‌ల్లో..చారిత్రాత్మ‌క ప‌థ‌కానికి శ్రీకారం! రైతు ఖాతాల్లో నిధులు జ‌మ‌

గోర‌ఖ్‌పూర్ః మ‌రి కొన్ని గంట‌లు! కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తోన్న ప‌థ‌కం ఆరంభం కానుంది. వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి తీసుకుని రాగ‌ల‌ద‌ని భావిస్తోన్న కీల‌క ప‌థ‌కం అది. అదే- కిసాన్ స‌మ్మాన్ నిధి. ఆర్థిక సంవ‌త్స‌రంతో సంబంధం లేకుండా.. కొన్ని రోజుల వ్యవ‌ధిలోనే కిసాన్ సమ్మాన్ నిధి ప‌థ‌కాన్ని అమ‌లులోకి తెస్తామ‌ని కేంద్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IBBxka

0 comments:

Post a Comment