Thursday, January 14, 2021

జగన్‌కు నిమ్మగడ్డ రూట్‌ క్లియర్‌ ? సర్కారు ఊహించినట్లే- అనుకున్నదానికంటే ముందే

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంగా వైసీపీ ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కూ మధ్య జరుగుతున్న పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ పోరు హైకోర్టు, సుప్రీంకోర్టుకూ మధ్య నలుగుతోంది కూడా. ఈ పోరులో కొందరు బాధితులుగా మిగులుతుంటే మరికొందరు మాత్రం అవకాశాలు వెతుక్కుంటున్నారు. ఇంకొందరైతే తమకు అవకాశం దక్కుతుందని లెక్కలేసుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LxdTYb

Related Posts:

0 comments:

Post a Comment