Monday, November 18, 2019

శబరిమల దర్శనానికి భక్త శునకం: 480 కి.మీలు నడిచి భగవంతుడి సన్నిధికి

హైదరాబాద్: మనుషులకే కాదు పశు, పక్షాదులకు కూడా దైవ భక్తి ఉంటుందని ఇప్పటికే పలు సంఘటనలు నిరూపించాయి. తాజాగా, ఓ కుక్క కూడా ఈ జాబితాలో చేరిపోయింది. దేవుడి దర్శనం కోసం ఆ కుక్క దాదాపు 500 కిలోమీటర్లు దూరం నడవడం గమనార్హం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32ZsE8M

Related Posts:

0 comments:

Post a Comment