Thursday, January 14, 2021

పల్స్ పోలియో టీకాల పంపిణీ కొత్త తేదీ ప్రకటించిన కేంద్రం- కరోనా వ్యాక్సినేషన్‌ కోసం మార్పు

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఈ నెల 16న ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం కేంద్రం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ సంస్ధలు తయారు చేసిన కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లను ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపారు. వ్యాక్సినేషన్ నేపథ్యంలో ప్రతీ ఏటా జనవరి 17వ తేదీన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nId2Rx

Related Posts:

0 comments:

Post a Comment