Monday, November 18, 2019

చనిపోయిన చిన్నారి దేవుడి ముందు పెట్టి.. బతికొస్తుందని.. దారుణంగా తల్లిదండ్రుల నిర్వాకం

శాస్త్ర, సాంకేతి పరిజ్ఞానం ఎంత డెవలప్ అయినా కొందరిలో మూఢ విశ్వాసాలు మాత్రం తగ్గడం లేదు. దేవుడు అని, అభూత కల్పనలను కూడా గుడ్డిగా నమ్మేస్తున్నారు. భగవంతుడి పేరు చెప్పి చనిపోయిన వారి కూడా బతికొస్తారని చూస్తున్నారు. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు.. దాదాపు నాలుగురోజులు తమ చిన్నారి పార్థీవదేహంతో గడిపిన ఘటన ఆందోళన కలిగించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ZSACK

Related Posts:

0 comments:

Post a Comment