శాస్త్ర, సాంకేతి పరిజ్ఞానం ఎంత డెవలప్ అయినా కొందరిలో మూఢ విశ్వాసాలు మాత్రం తగ్గడం లేదు. దేవుడు అని, అభూత కల్పనలను కూడా గుడ్డిగా నమ్మేస్తున్నారు. భగవంతుడి పేరు చెప్పి చనిపోయిన వారి కూడా బతికొస్తారని చూస్తున్నారు. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు.. దాదాపు నాలుగురోజులు తమ చిన్నారి పార్థీవదేహంతో గడిపిన ఘటన ఆందోళన కలిగించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ZSACK
చనిపోయిన చిన్నారి దేవుడి ముందు పెట్టి.. బతికొస్తుందని.. దారుణంగా తల్లిదండ్రుల నిర్వాకం
Related Posts:
ఏపీలో హాట్ టాపిక్ ..సీఎం జగన్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ .. ఎందుకంటేఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగనమోహన్ రెడ్డిని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మర్యాద పూర్వకంగా కలిశారు . మొన్నటికి మొన్న తమ గన్నవరం ని… Read More
త్వరలో గోవా క్యాబినెట్ విస్తరణ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అవకాశం?, నడ్డాతో సీఎం సావంత్ భేటీన్యూఢిల్లీ : ఇటీవలే బీజేపీలో చేరిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గోవా సీఎం ప్రమోద్ సావంత్ హైకమాండ్ వద్దకు వచ్చారు. ఇవాళ ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రె… Read More
జన్ధన్ బ్యాంక్ అకౌంట్లలో రూ. లక్ష కోట్ల డిపాజిట్లు...!నిరుపేదలు నిర్వహించే జన్ధన్ బ్యాంకు అకౌంట్లలో అక్షరాల లక్ష కోట్ల రుపాయాలు డిపాజిట్లు దాటాయని కేంద్రం ప్రకటించింది. పార్లమెంట్ ఆర్ధిక మంత్రిత్వ శాఖ వి… Read More
లోక్ సభ ఎన్నికల్లో చూపించిన అలసత్వం వద్దు..!పురపాలక ఎన్నకల్లో సత్తా చాటాలన్న కేటీఆర్..!!హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరగనున్న పురపాలక సంఘాల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలని తెరాస లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు … Read More
శృంగారంలో హీరోలు.. కండోమ్ వాడకంలో జీరోలు: ఇదీ మనదేశ మగాళ్ల పరిస్థితిజూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవంను పాటిస్తున్నాం. జనాభా పెరుగుదలకు రకరకాల కారణాలున్నాయి. ప్రధానంగా ప్రజల్లో అవగాహన లేకపోవడంతో జనాభా పెరిగిపోతోంది. కొందర… Read More
0 comments:
Post a Comment