Saturday, January 23, 2021

పంచాయతీ నోటిఫికేషన్‌పై భగ్గుమన్న ఉద్యోగులు- ధర్నాలు, మెరుపుసమ్మెకూ రెడీ

ఏపీలో ఇవాళ విడుదలైన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌పై ఉద్యోగులు భగ్గుమన్నారు. కరోనా ప్రభావం ఉందని చెప్పినా, వ్యాక్సినేషన్‌ పూర్తికాకుండా ఎన్నికలు వద్దని చెప్పినా వినకుండా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించలేమని తేల్చిచెప్పేస్తున్నారు. పలుచోట్ల ధర్నాలకు దిగిన ఉద్యోగ సంఘాలు... మెరుపు సమ్మెకూ సై అంటున్నారు. సోమవారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pc2SKG

Related Posts:

0 comments:

Post a Comment