Sunday, March 22, 2020

Coronavirus: దుబాయ్ టూ బెంగళూరు, 6 మందికి కరోనా వైరస్, 195 మందిలో, మొత్తం 21!

బెంగళూరు: కరోనా వైరస్ వ్యాధి (COVID-19) పాజిటివ్ కేసులు భారత్ లో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఏ రూపంలో ఎవరికి కరోనా వైరస్ వ్యాధి సోకుందో అర్థం కాక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దుబాయ్ నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రం చేరుకున్న 6 మందికి కరోనా వైరస్ వచ్చిదని వైద్యులు దృవీకరించారు. కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాధి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UaADyV

Related Posts:

0 comments:

Post a Comment