Sunday, March 22, 2020

గల్లీ టూ ఢిల్లీ.. గంటా బజాయించి ఐక్యతను చాటిన భారతీయులు

జనతా కర్ఫ్యూ సందర్భంగా సాయంత్రం 5గంటలకు ప్రజలంతా చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.ఇంతటి సంక్షోభ కాలంలో ప్రజల కోసం నిరంతర సేవలు అందిస్తున్న వైద్యులు,నర్సులు,పారిశుద్ధ్య కార్మికులు ఇతరత్రా అత్యవసర సేవల సిబ్బందికి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేశారు. యావత్ భారత్ దేశం చప్పట్లతో పులకించపోయింది. కుల,మత,ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా తమ ఇళ్ల ముందు,బాల్కనీల్లో నిలబడి చప్పట్ల ద్వారా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3abeF4v

Related Posts:

0 comments:

Post a Comment