జనతా కర్ఫ్యూ సందర్భంగా సాయంత్రం 5గంటలకు ప్రజలంతా చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.ఇంతటి సంక్షోభ కాలంలో ప్రజల కోసం నిరంతర సేవలు అందిస్తున్న వైద్యులు,నర్సులు,పారిశుద్ధ్య కార్మికులు ఇతరత్రా అత్యవసర సేవల సిబ్బందికి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేశారు. యావత్ భారత్ దేశం చప్పట్లతో పులకించపోయింది. కుల,మత,ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా తమ ఇళ్ల ముందు,బాల్కనీల్లో నిలబడి చప్పట్ల ద్వారా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3abeF4v
గల్లీ టూ ఢిల్లీ.. గంటా బజాయించి ఐక్యతను చాటిన భారతీయులు
Related Posts:
భారత్లో ఫైజర్ వ్యాక్సిన్: సంచలన అడుగు -అతిపెద్ద కొవిడ్ సాయం -మోదీ సర్కార్ తాత్సారం, ఎవరికోసం?దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా కొనసాగుతూ, కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతోన్న సమయంలోనే వ్యాక్సిన్ల కొరత ఏర్పడటం, వీటికి తోడు … Read More
తిరుమలలో భారీ అగ్నిప్రమాదం: శ్రీవారి ఆస్థానమండపం సమీపంలోతిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లక్షల రూపాయల్లో ఆస్తినష్టం సంభవించినట్లు భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూట… Read More
లాక్డౌన్ లేనట్లే ? కేసులు పెరుగుతున్నా కేంద్రం విముఖత- నిర్ణయం రాష్ట్రాలకే..దేశవ్యాప్తంగా కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. రోజుకు నాలుగు లక్షలకు పైగా కేసులు బయటపడుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను మించిన మార్గం లేదని కోవిడ్ టాస్క… Read More
Bill Gates: దాన కర్ణుడికి ఇదేం పోయే కాలం: భార్యకు విడాకులు: 65 ఏళ్ల వయస్సులో ఆస్తిగొడవలావాషింగ్టన్: ప్రపంచం మొత్తాన్నీ నడిపిస్తోన్న మైక్రోసాఫ్ట్ అధినేత, అపర కుబేరుడు బిల్గేట్స్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎవరూ ఊహించని నిర్ణయం అది. అద… Read More
ఎలక్షన్లయిపోయాయ్: బాదుడు మొదలుపెట్టేశారుగా: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంపున్యూఢిల్లీ: ఇన్ని రోజులూ వాహనదారులకు ఊరట కల్పిస్తూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. వాటి గ్రాఫ్ పైకి ఎగబాకడం మొదలు పెట్టినట్టే. ఇదివర… Read More
0 comments:
Post a Comment