కరోనాపై ఇప్పుడు ప్రపంచం పోరాడుతుంది. ఇక భారత్ సైతం కరోనాపై పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ప్రజల ప్రాణాలను కాపాడటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టటం మాత్రమే కాదు పరిస్థితి చెయ్యి దాటిపోకుండా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా నేడు జనతా కర్ఫ్యూ కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా ప్రజలు బయటకు రాకుండా ప్రభుత్వాల ప్రయత్నానికి మద్దతు తెలుపుతున్నారు .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J858PO
Sunday, March 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment