హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సీఎం కేసీఆర్ తన మనవడు, ఇతర కుటుంబసభ్యులు, మంత్రులు, అధికారులు, సిబ్బందితో కలిసి చప్పట్లు కొట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J7F7zT
Sunday, March 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment