Saturday, January 23, 2021

సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుతో నాకు ప్రాణహాని... నటి శ్రీసుధ పోలీసులకు ఫిర్యాదు...

టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్‌ కె.నాయుడితో తనకు ప్రాణహాని ఉందని సినీ నటి శ్రీసుధ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఆయనపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం(జనవరి 22) హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆమె ఆశ్రయించారు. శ్రీసుధ ఫిర్యాదు మేరకు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39bPO24

Related Posts:

0 comments:

Post a Comment