రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కారణమని విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ప్రకటించిన విజయసాయిరెడ్డి, కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలను వ్యతిరేకించామే తప్పా తాము ఎన్నికలకు భయపడడం లేదని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qX35le
నిమ్మగడ్డపై విరుచుకుపడిన వైసీపీ ఎంపీ సాయిరెడ్డి .. చంద్రబాబు కోసమే ఎన్నికలని ఫైర్
Related Posts:
ఏపీలో జగన్ గెలుపుతో పీకేకు ఫుల్ గిరాకీ .. బెంగాల్కు రా రమ్మంటున్నా దీదీకోల్కత : అపార చాణక్యుడు ప్రశాంత్ కిశోర్ నెక్ట్స్ స్టెప్ ఏంటీ ? మోదీని గద్దెనెక్కించారు. ఇటు ఏపీలో జగన్కు అధికారం కట్టబెట్టేందుకు ఏకంగా రెండేళ్లు కృ… Read More
టీఆర్ఎస్ @ 103.. కాంగ్రెస్ @6... కేసీఆర్ కళ నెరవేరిందా...!టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మొదటి నుండి చెబుతున్నట్టుగానే అసెంబ్లీలో 100 సీట్ల మార్కును దాటాడు. ప్రస్థుతం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేల… Read More
ఊరి సమస్యల కోసం సీఎంకు లేఖ రాసి ప్రాణత్యాగానికి ప్రయత్నించిన యువకుడు .. ఎక్కడంటే ?మన చుట్టూ ఎన్నో సమస్యలుంటాయి. ప్రతి ఊరిలోనూ సమస్యలుంటాయి. అయితే ఎవరికి వారే స్వార్ధంతో మసలుకునే తరుణంలో గ్రామంలో ఉన్న సమస్యలను చూసిన ఓ యువకుడు స్పందిం… Read More
విజయసాయి ట్వీట్ పై యనమల కౌంటర్ .. ఊరికొకటి విలాసవంతమైన భవనాలు ఎవరికి ఉన్నాయో అందరికీ తెలుసుటీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ కు రాసిన లేఖపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇష్టారాజ్యంగా విమర్శలు గుప్పించిన వైనంపై టీడీపీ సీనియర్ నేత ఎనమల రామ… Read More
రవిప్రకాశ్ అరెస్ట్కు రంగం సిద్ధం, కాసేపట్లో నోటీసులుహైదరాబాద్ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రవిప్రకాశ్ను సైబర్ క్రైం పోలీసుల వ… Read More
0 comments:
Post a Comment