రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కారణమని విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ప్రకటించిన విజయసాయిరెడ్డి, కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలను వ్యతిరేకించామే తప్పా తాము ఎన్నికలకు భయపడడం లేదని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qX35le
నిమ్మగడ్డపై విరుచుకుపడిన వైసీపీ ఎంపీ సాయిరెడ్డి .. చంద్రబాబు కోసమే ఎన్నికలని ఫైర్
Related Posts:
రఘునందన్ విజయ రహస్యం చెప్పిన పవన్ కల్యాణ్ -బండిని ఆకాశానికెత్తుతూ -దుబ్బాక ఫలితంపై జనసేనానిఆంధ్రప్రదేశ్ లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి కేవలం ఒకే సీటు దక్కింది.. అదే తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూడా సింగిల్ సీటుకే పర… Read More
దుబ్బాక : టీఆర్ఎస్ కొంపముంచిన ఆ 'నాలుగు' హైలైట్స్.. లెక్క తప్పింది అక్కడే...ఐపీఎల్ని మించిన ఉత్కంఠ... రౌండ్ రౌండ్కి రసవత్తరంగా మారిన పోరు... మొదటి నుంచి చివరిదాకా దోబూచులాడిన ఆధిపత్యం... చివరాఖరికి దుబ్బాక గెలుపు వాకిట్లో బీ… Read More
టీఆర్ఎస్ కుట్రలను ఛేదించి.. కుటుంబపాలనకు అంతం: దుబ్బాక గెలుపుపై రాంమాధవ్హైదరాబాద్: దుబ్బాక ఉపఎన్నిక ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు అనూహ్య విజయం సాధించడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యర్తలు … Read More
దుబ్బాక ఫలితంపై ఈసీ ట్విస్ట్ -అధికారికం కాదు -ఈవీఎంలలో లోపాలు -దిమ్మతిరిగేలా లెక్కలుసిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. 1118 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెల… Read More
బీహార్ ఫలితాల్లో క్షణక్షణం ఉత్కంఠ- అతిపెద్ద పార్టీగా తిరిగి ఆర్జేడీ- హంగ్ తప్పదా ?బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన సమయంలో ఉన్న ట్రెండ్ మధ్యాహ్నానానికి పూర్తిగా మారిపోయి ఎన్డీయే ఆధిక్యం… Read More
0 comments:
Post a Comment