రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కారణమని విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ప్రకటించిన విజయసాయిరెడ్డి, కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలను వ్యతిరేకించామే తప్పా తాము ఎన్నికలకు భయపడడం లేదని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qX35le
నిమ్మగడ్డపై విరుచుకుపడిన వైసీపీ ఎంపీ సాయిరెడ్డి .. చంద్రబాబు కోసమే ఎన్నికలని ఫైర్
Related Posts:
అత్యవసర సేవల కోసం పాస్లు జారీ చేస్తున్న ఏపీ పోలీసులు..ఎలా అప్లయ్ చేయాలంటే..?అమరావతి: లాక్డౌన్ సందర్భంగా అత్యవసర సేవలను వినియోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బాటలోనే ఏపీ ప్రభుత్వం పయనిస్తోంది. అత్యవసర సమయంలో ప్రయాణించాల్సి వచ… Read More
lockdown: పిల్లలతో కలిసి స్విమ్మింగ్, సోషల్ డిస్టన్స్ అని ట్వీట్, వైద్యారోగ్యశాఖ మంత్రి తీరిదీకరోనా వైరస్తో యావత్ ప్రపంచం అల్లాడిపోతోంది. భారత్తో కూడా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే కర్ణాటక వైద్యారోగ్యశాఖ మంత్రి సుధాకర్ మా… Read More
లాక్ డౌన్: ఈ నెల కరెంట్ బిల్లు వచ్చిందా? ఎంత కట్టాలో చెప్పిన విద్యుత్ మంత్రికరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్న కారణంగా గృహ, పారిశ్రామిక వినియోగాలపై కరెంట్ బిల్లులు జనరేట్ కాలేదు. రీడిం… Read More
UGC NET June 2020: అప్లికేషన్ సబ్మిట్ చేసేందుకు తేదీని పొడిగించిన ఎన్టీఏనేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2020 పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ… Read More
పేదలకు మరో 3 నెలలు సరుకులు, ధాన్యం 5 కిలోలు పెంచండి, ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖకరోనా వైరస్ వల్ల దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. ప్రస్తుత పరిస్థితులను గుర్తుచేస్తూ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిం… Read More
0 comments:
Post a Comment