Monday, April 13, 2020

lockdown: పిల్లలతో కలిసి స్విమ్మింగ్, సోషల్ డిస్టన్స్ అని ట్వీట్, వైద్యారోగ్యశాఖ మంత్రి తీరిదీ

కరోనా వైరస్‌తో యావత్ ప్రపంచం అల్లాడిపోతోంది. భారత్‌తో కూడా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే కర్ణాటక వైద్యారోగ్యశాఖ మంత్రి సుధాకర్ మాత్రం.. జాలీగా ఉన్నారు. ఔను పిల్లలతో స్విమ్మింగ్‌పూల్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒకడుగు ముందుకేసిన కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సదరు మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wAP3zn

0 comments:

Post a Comment