Monday, April 13, 2020

అత్యవసర సేవల కోసం పాస్‌లు జారీ చేస్తున్న ఏపీ పోలీసులు..ఎలా అప్లయ్ చేయాలంటే..?

అమరావతి: లాక్‌డౌన్ సందర్భంగా అత్యవసర సేవలను వినియోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బాటలోనే ఏపీ ప్రభుత్వం పయనిస్తోంది. అత్యవసర సమయంలో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని ఏపీ డీజీపీ కార్యాలయం పేర్కొంది. అలాంటి వారికోసం ఎమర్జెన్సీ పాసులను జారీ చేస్తామని ఏపీ డీజీపీ ఆఫీస్ పేర్కొంది. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yS0iUF

Related Posts:

0 comments:

Post a Comment