అమరావతి: లాక్డౌన్ సందర్భంగా అత్యవసర సేవలను వినియోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బాటలోనే ఏపీ ప్రభుత్వం పయనిస్తోంది. అత్యవసర సమయంలో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని ఏపీ డీజీపీ కార్యాలయం పేర్కొంది. అలాంటి వారికోసం ఎమర్జెన్సీ పాసులను జారీ చేస్తామని ఏపీ డీజీపీ ఆఫీస్ పేర్కొంది. లాక్డౌన్తో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yS0iUF
అత్యవసర సేవల కోసం పాస్లు జారీ చేస్తున్న ఏపీ పోలీసులు..ఎలా అప్లయ్ చేయాలంటే..?
Related Posts:
జగ్గారెడ్డి సంచలనం .. రాహుల్ రాజీనామా వెనుక వ్యూహం వుందిసార్వత్రిక ఎన్నికల్లో ఈసారి విజయం సాధిస్తామని భావించిన కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా దెబ్బ తింది. దీంతో పార్టీ జాతీయాధ్యక్షుడిగా పార్టీ ఓటమికి నైతిక… Read More
చంద్రబాబు మరో యూటర్న్? బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం? కేశినేని నానితో రాయబారం?అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో యూటర్న్ తీసుకోబోతున్నారా? భారతీయ జనతాపార్టీ పంచన చేరడానికి ఏర్పాట్లు… Read More
తెలంగాణాపై బీజేపీకి చిగురించిన ఆశలు.. భవిష్యత్ లో అధికారమే లక్ష్యంగా పార్టీ కసరత్తులురానున్న రోజుల్లో తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందా ? అధికార టీఆర్ఎస్ పార్టీ కి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందా ? అందుకోసం బీజేపీ అధిష్టానం కసర… Read More
ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైయస్ జగన్ఏపీ నూతన ముఖ్యమంత్రిగా జగన్ మరి కొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2004, 2009 లో వైయస్ ఏ విధంగా అయితే ప్రమాణ స్వీకారం సమయంలో వ్యవ… Read More
చిత్రహింసలు భరించలేక భర్తను చంపిన మహిళ..తలతో పోలీస్ స్టేషన్కు...!అస్సోం: భర్త పెట్టే వేధింపులు భరించలేక ఓ భార్య తెగించి అతన్ని హత్య చేసింది. ఆ వెంటనే పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది . ఈ ఘటన అస్సోంలోని లఖీంపూర్… Read More
0 comments:
Post a Comment