Wednesday, January 6, 2021

రేపు మరోసారి రామతీర్ధానికి సోము వీర్రాజు-త్వరలో రాష్ట్ర పర్యటనకు ఏర్పాట్లు

ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న ఆలయాలు, విగ్రహాల విధ్వంసంపై మండిపడుతున్న బీజేపీ నేతలు ఈసారి మరో భారీ స్కెచ్‌లో ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రామతీర్ధంలో విగ్రహం ధ్వంసమైన నేపథ్యంలో పోలీసులు బీజేపీ నేతలను వెళ్లకుండా అడ్డుకోవడంతో వారు ఇప్పుడు ఇతర ఆలయాలకూ వెళ్లడం ద్వారా సత్తా చాటుకోవాలని భావిస్తున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టనున్నట్లు బీజేపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/393U3vz

Related Posts:

0 comments:

Post a Comment