కృష్ణాజిల్లా గన్నవరంలో వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి రోడ్డెక్కాయి . అసలే రాష్ట్రంలో అనేక ఇబ్బందులతో పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్మోహన్ రెడ్డికి అధికార పార్టీలో నేతల తీరు చిరాకుగా తయారయింది. ఇప్పటికే పలుమార్లు నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందనడానికి తాజాగా చోటుచేసుకున్న ఘర్షణ ఒక ఉదాహరణ.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37veP7N
గన్నవరం వైసీపీలో రచ్చ: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందే రోడ్డెక్కి రాళ్ళతో కొట్టుకున్న వంశీ,యార్లగడ్డ వర్గీయులు
Related Posts:
మరోసారి పాకిస్థాన్ గగనతలంపై నిషేధాజ్ఞలు... పూర్తిగా నిలిపివేస్తామన్న పాకిస్తాన్ మంత్రిబాలకోట్ దాడి తర్వాత పాకిస్థాన్ మరోసారి తన గగనతలంపై నిషేధాజ్ఞలు విధించింది. పాకిస్థాన్లోని కరాచి మార్గంలో ఉన్న మూడు వైమానిక మార్గాల్లో ఈ నిషేధం కొనసాగ… Read More
బంగారం ధరలు అమాంతంగా పెరగడానికి కారణమేంటి..? మళ్లీ పెరిగే ఛాన్సుందా..?ముంబై: గత ఐదురోజులుగా బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోతూ వస్తున్నాయి. సోమవారం రోజున పుత్తడి ధరకు రెక్కలు వచ్చేశాయి. ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఏకంగా … Read More
బెంగళూరులో లైవ్ బ్యాండ్ అమ్మాయిలు, హైటెక్ వ్యభిచారం, రెచ్చిపో, విటులకు వల!బెంగళూరు: లైవ్ బ్యాండ్ లో పని చేస్తున్న అమ్మాయిలతో హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్న లైవ్ బ్యాండ్ యజమానిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశార… Read More
అత్త సొమ్ము, అల్లుడి సోకు.. స్టైలిష్ బైకు కోసం..!ప్రకాశం : అల్లుడు ముచ్చట పడ్డాడు. స్టైలిష్ బండిపై మోజు పెంచుకున్నాడు. కొత్త బైకు కొని ఊరేగాలని భావించాడు.. కానీ డబ్బులు లేవు. ఆ క్రమంలో సొంత మేనత్తనే … Read More
మళ్లీ అధికారంలోకి వస్తాను : అమరావతి కాన్సెప్ట్నే చంపేసే పరిస్థితి : చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో ఇంత కష్టపడితే.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా అనే ఆలోచన తనను కలిచివేస్తుందన్నారు. ఒక్క ఛాన్స్ పే… Read More
0 comments:
Post a Comment