కృష్ణాజిల్లా గన్నవరంలో వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి రోడ్డెక్కాయి . అసలే రాష్ట్రంలో అనేక ఇబ్బందులతో పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్మోహన్ రెడ్డికి అధికార పార్టీలో నేతల తీరు చిరాకుగా తయారయింది. ఇప్పటికే పలుమార్లు నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందనడానికి తాజాగా చోటుచేసుకున్న ఘర్షణ ఒక ఉదాహరణ.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37veP7N
గన్నవరం వైసీపీలో రచ్చ: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందే రోడ్డెక్కి రాళ్ళతో కొట్టుకున్న వంశీ,యార్లగడ్డ వర్గీయులు
Related Posts:
ఎన్ఎస్జీ కమాండోల సహకారం అక్కర్లేదు... మా తిప్పలు మేం పడుతాం: రాజపక్సేకొలంబో: సహాయం చేసినందుకు థ్యాంక్స్.... ఇక పై మీ సహకారం అక్కర్లేదు.మా తిప్పలేవో మేము పడతాం.. ఈ మాటలు అనింది ఎవరో కాదు.. భారత్ను ఉద్దేశించి శ్రీలంక మాజ… Read More
ఇంటర్ అక్రమాలపై చర్యలు షురూ.. ఇద్దరిపై మొదటి వేటు వేసిన బోర్డ్ !ఇంటర్ విద్యార్థుల అక్రమాలపై చర్యలు చేపట్టింది ఇంటర్ బోర్డు . ఈనేపథ్యంలోనే ఇద్దరు ఉపాధ్యాయులపై వేటు వేసింది. ముఖ్యంగా 99 మార్కులకు గాను 00 మార్కులు వేస… Read More
మహిళలు వీటిని ధరించడంపై నిషేధం విధించిన శ్రీలంక ప్రభుత్వంకొలొంబో: గత ఆదివారం ఈస్టర్ పర్వదినం రోజున శ్రీలంక వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన… Read More
లోక్సభ ఎన్నికలు 2019: బెంగాల్లో పోలింగ్ హింసాత్మకం,బాబుల్ సుప్రియో కారు ధ్వంసందేశవ్యాప్తంగా నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ పూర్తయ్యింది. మూడువిడతలకు సంబంధించిన ఓటర్ల తీర్పు ఈవీఎం… Read More
వడ్డీలేని పంటరుణాల పథకం ఉన్నట్టా..? లేనట్టా..? రైతన్నలకు నోటీసులిస్తున్న బ్యాంకులు..!!హైదరాబాద్: మరో నెల రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులకు అప్పుల బాధలు మొదలయ్యాయి. పాత పంట రుణాల బకాయిలను వడ్డీతో సహా కట్టాలని అన్నదా… Read More
0 comments:
Post a Comment