Wednesday, January 6, 2021

గుంటూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం .. అధికారుల సమీక్ష, చికెన్ తినాలంటే మొదలైన భయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. గుంటూరు జిల్లాలో కొల్లిపర మండలం గుదిబండివారిపాలెంలో కాకులు మృతిచెందడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. గుదిబండి వారి పాలెం ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆరు కాకులు చచ్చిపోవడంతో, కాకుల మృతి బర్డ్ ఫ్లూ కారణంగానే అంటూ ప్రచారం కొనసాగుతుంది. బర్డ్ ఫ్లూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విస్తరిస్తున్న వదంతుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pSppvL

Related Posts:

0 comments:

Post a Comment