కోజికోడ్: కరోనావైరస్ దేశాన్ని కుదిపేస్తుండగానే మరో కొత్త బ్యాక్టీరియాతో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలోని చాలామంది ఈ కొత్త ప్రాణాంతక వ్యాధులతో ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో వింత వ్యాధితో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రెండు రోజుల క్రితం గుజరాత్లోని అహ్మదాబాదులో మరో కొత్త రకం వైరస్తో ప్రజలు వణికిపోయారు. తాజాగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mASIB7
Shigella:వణికిస్తున్న కొత్త బ్యాక్టీరియా...పిల్లలు జాగ్రత్త.. ఆహారం తాగు నీరు నుంచే..!
Related Posts:
పాక్, చైనా ఒకవైపు.. ప్రపంచం అంతా భారత్ వైపు.. కశ్మీర్పై ఐరాస భద్రతా మండలిలో భారత్కు విజయంపాకిస్థాన్ మరో సెల్ఫ్ గోల్. అంతర్జాతీయంగా మరో దెబ్బ తగిలింది. అదే సమయంలో భారత్ కు మరో విజయం. మిత్రదేశం చైనా సహకారంతో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి దృష్టి… Read More
ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి భద్రతా కౌన్సిల్ సమావేశం.. కశ్మీర్ అంశంపై చర్చ...ఐక్యరాజ్యసమితి సమావేశం కాసేపటిక్రితం ప్రారంభమైంది. అయితే ఈ సమావేశం అమేరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షణ రహస్యంగా కొనసాగుతోంది. భద్రతా మండలిలో స… Read More
వాషింగ్టన్ లో సీఎం జగన్ కు ప్రవాసాంధ్రుల స్వాగతం : జై జగన్ నినాదాలతో ఆహ్వానం (వీడియో)...ఏపీ ముఖ్యమంత్రి జగన్ వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. అక్కడ సీఎం జగన్ కు ప్రవాసాంధ్రులు వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. అక్కడి భారత… Read More
ప్రేమ వ్యవహారంలో మైనర్ బాలికపై అంత అమానుషమా..? పెద్దమనుషులు పబ్లిక్గా ఏంటీపని..?తెలిసీ తెలియని వయసులో ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలోని కేపీదొడ్డి గ్రామానికి చెం… Read More
అంతర్వేదిలో ఓఎన్జీసీ పైప్లైన్ లీక్ ... పరిపాటిగా మారిన గ్యాస్ లీకేజ్ .. ఆందోళనలో స్థానికులుతూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ఓఎన్జీసీ పైపులైను లీకేజ్ స్థానికులను భయాందోళనకు గురి చేసింది. గత అర్ధరాత్రి ఓఎన్జీసీ పైపులైను లీక్ కావటం తో ఏ ప్రమా… Read More
0 comments:
Post a Comment