ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్లో ఈ ఏడాది అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కరోనా ప్రభావమైతే, రెండవది బీజేపీకి, ప్రధాని నరేంద్రమోడీకి పెరుగుతున్న ఆదరణ. అయితే అంతర్జాతీయంగా మాత్రం రేటింగ్స్లోనూ, అభివృద్ధి సూచికల్లోనూ ఈ ఏడాది భారత్ గతంతో పోలిస్తే నానాటికీ పతనం అవుతుండటం అందరినీ కలవరపెడుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K9V10Z
year ender 2020- మోడీ ప్రజాదరణ, బీజేపీ జైత్రయాత్ర- రేటింగ్స్లో భారత్ పతనం
Related Posts:
హుజూర్ నగర్ లొల్లి.. ఉత్తమ్ను రేవంత్ టార్గెట్ చేయడం వెనుక అసలు కథ అదంట..హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థి అంశంలో చిన్న పాటి యుద్దం జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి ఆసక్తి నెలకొన్న ఈ నియోజ… Read More
జంక్షన్ లో వైసీపీ ఎమ్మెల్యే కొడుకు బర్త్ డే ఫంక్షన్ .. గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఫైర్ ఏపీ లో ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా పి .గన్నవరం వైసిపి ఎమ్మెల్యే చిట్టి బాబు కుమారుడు వికాస్ పుట్టినరోజు వేడుకలు వివాదంగా మారాయి. అంబాజీపేట జంక్షన్ ల… Read More
నిన్న మోడీ..నేడు అమిత్ షా: దీదీ ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్టేనా?న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండురోజులుగా దేశ రాజధానిలో పర్యటిస్తున్నారు. తీరిక లేకుండ… Read More
టీడీపీ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ తీవ్ర అస్వస్థత..చెన్నైలో చికిత్స!చిత్తూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చిత్తూరు లోక్ సభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్ శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను చెన్నైలోని ఓ ప్రై… Read More
కాంగ్రెస్లో ముదురుతున్న హుజుర్నగర్ వివాదం, రేవంత్ రెడ్డి సలహలు అవసరం లేదన్న ఎంపీ కోమటిరెడ్డిహూజుర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ కొమటిరెడ్డి వెంకటర్ రెడ్డి, రేవంత్ రెడ్డిపై ఫైర… Read More
0 comments:
Post a Comment