ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్లో ఈ ఏడాది అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కరోనా ప్రభావమైతే, రెండవది బీజేపీకి, ప్రధాని నరేంద్రమోడీకి పెరుగుతున్న ఆదరణ. అయితే అంతర్జాతీయంగా మాత్రం రేటింగ్స్లోనూ, అభివృద్ధి సూచికల్లోనూ ఈ ఏడాది భారత్ గతంతో పోలిస్తే నానాటికీ పతనం అవుతుండటం అందరినీ కలవరపెడుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K9V10Z
year ender 2020- మోడీ ప్రజాదరణ, బీజేపీ జైత్రయాత్ర- రేటింగ్స్లో భారత్ పతనం
Related Posts:
ఔను వాళ్లిద్దరూ కలిశారు.. చాలా రోజుల తర్వాత.. మంత్రివర్గ విస్తరణ సమయంలో ఇలా..!హైదరాబాద్ : సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలుసుకున్నారు. ముఖ్యమంత్రిని, మంత్రి కలవడం పెద్ద వార్త కాకపోయినా.. వీరిద్దరి తాజా కలయి… Read More
డాక్టర్ నుంచి రాజ్ భవన్ దాకా.. రాజకీయాల్లో చురుకుగా.. తెలంగాణ కొత్త గవర్నర్ ప్రస్థానంహైదరాబాద్ : డాక్టర్ నుంచి రాజ్ భవన్ దాకా వచ్చారు. చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తితో గవర్నర్గా ఎదిగారు. కుటుంబ నేపథ్యానికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్… Read More
క్యాష్ లెస్ తిరుమల: టీటీడీలో ఆమ్యామ్యాలు చెల్లవిక: టికెట్ల కౌంటర్ల వద్ద స్వైపింగ్ యంత్రాలు!తిరుపతి: పరమ పవిత్రమైన తిరుమలలో లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించిన కొద్దిరోజుల్లోనే మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు తిరుమల తిరుపతి అధికారులు. నగ… Read More
నడి వీధిలో ఘోర అవమానం..గ్రామ వలంటీర్ ఆత్మహత్య: సర్కార్ సీరియస్!ఏలూరు: ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారుల ఇంటి వరకు చేర్చడానికి ఉద్దేశించిన గ్రామ వలంటీర్ల వ్యవస్థ పట్ల చిన్నచూపు చూస్తున్నా… Read More
దళితులంటే ఎవరు? ముస్లింలు ఎలావుంటారు?: వివాదం రేపిన సీబీఎస్ఈ పరీక్షప్రశ్నలుచెన్నై: సీబీఎస్ఈ ప్రశ్నాపత్రం ఇప్పుడు ఓ భారీ వివాదానికి తెరలేపింది. ఇందుకు ఆరో తరగతి ప్రశ్నాపత్రంలో దళితులు, ముస్లింలకు సంబంధించిన ప్రశ్నలు వివాదాస్పద… Read More
0 comments:
Post a Comment