కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కొత్తగా సంవరణ చేసిన సాగు చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న దీక్షలు.. 51వ రోజైన శుక్రవారం కూడా కొనసాగాయి. సమస్యల పరిష్కారం దిశగా రైతు సంఘాలతో కేంద్రం జరిపిన తొమ్మిదో రౌండ్ చర్చలు కూడా విఫలమయ్యాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా శుక్రవారం జరిగిన చర్చలు ఫెయిలైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qpbVIo
Friday, January 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment