Friday, January 15, 2021

షాకింగ్ : 'అమిత్ షా పీఏకి ఫోన్ చేస్తాం... మత విద్వేషాలు రెచ్చగొడుతాం..' రచ్చ రచ్చ..

తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ పొలిటికల్ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓ తిను బండారాల షాపు యజమానిని బెదిరింపులకు గురిచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పీఏకి ఫోన్ చేస్తామని... మత విద్వేషాలు రెచ్చగొడుతామని షాకింగ్ కామెంట్స్ చేశారు. తిన్న ఫుడ్‌కి బిల్లు కట్టాలని ఆ షాపు యజమాని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3igK3TO

Related Posts:

0 comments:

Post a Comment