భారతదేశంలో ఒకపక్క కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే, మరోపక్క యూకే కరోనా కొత్త స్ట్రెయిన్ మాత్రం కలవరపెడుతుంది. యూకే కరోనా కొత్తరకం వైరస్ కేసులు ఈ రోజు కూడా ఇండియాలో ఐదు నమోదయ్యాయి. ఇప్పటివరకు భారత దేశంలో కరోనా కొత్తరకం కేసుల సంఖ్య 114 కి పెరగడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచానికి మరో టెన్షన్.. 70
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ki7csB
Friday, January 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment