Saturday, October 26, 2019

మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఆదిత్య ఠాక్రే, మాత్రోశ్రీ మాస్టర్ ప్లాన్, ముంబైలో కలకలం !

ముంబై: మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఆదిత్య ఠాక్రే అంటూ ఏర్పాటు చేసిన పోస్టర్లు, ఫ్లక్సీలు ముంబై నగరంలో కలకలం రేపాయి. శివసేన కార్యకర్తలు ముంబై నగరంతో పాటు మహారాష్ట్రలో ఏర్పాటు చేస్తున్న ఈ పోస్టర్లు చూసిన బీజేపీ నాయకులు ఆందోళకు గురౌతున్నారు. ముంబైలో ఠాక్రే నివాసం మాత్రోశ్రీ ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లతో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Yt6Fk

Related Posts:

0 comments:

Post a Comment