ముంబై: మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఆదిత్య ఠాక్రే అంటూ ఏర్పాటు చేసిన పోస్టర్లు, ఫ్లక్సీలు ముంబై నగరంలో కలకలం రేపాయి. శివసేన కార్యకర్తలు ముంబై నగరంతో పాటు మహారాష్ట్రలో ఏర్పాటు చేస్తున్న ఈ పోస్టర్లు చూసిన బీజేపీ నాయకులు ఆందోళకు గురౌతున్నారు. ముంబైలో ఠాక్రే నివాసం మాత్రోశ్రీ ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లతో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Yt6Fk
మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఆదిత్య ఠాక్రే, మాత్రోశ్రీ మాస్టర్ ప్లాన్, ముంబైలో కలకలం !
Related Posts:
హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి...హైదరాబాద్లోని చాదర్ఘాట్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు-బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ అతివేగమే ప్రమా… Read More
ఆసుపత్రిలో కదల్లేని స్థితిలో మమతా బెనర్జీ: కంటిపైనా గాయం: గవర్నర్ పరమార్శ.. చేదు అనుభవంకోల్కత: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముంగింట్లో. ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మ… Read More
ఆ ఫోటోలు చూసి షాక్... సోదరుడని నమ్మి కష్టకాలంలో ఆదుకున్న పాపానికి...హైదరాబాద్లో దారుణం వెలుగుచూసింది. వావి వరసలు మరిచిన ఓ దుర్మార్గుడు చెల్లెలి వరసయ్యే యువతి పట్ల పశువులా ప్రవర్తించాడు. కష్ట కాలంలో ఆమె అతనికి డబ్బులిచ… Read More
నిమ్మగడ్డకు కౌంట్డౌన్ ప్రారంభం-20 రోజుల్లో రిటైర్మెంట్- పరిషత్ పోరు ముగిస్తారా ?ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో వైసీపీ సర్కారుతో అమీతుమీ సాగించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాదాపుగా తన పంతం నెరవేర్చుకున… Read More
పక్క రాష్ట్రంలో కరోనా కొత్త స్ట్రెయిన్: ప్రమాదకరమైన దక్షిణాఫ్రికా రకం: తొలి పాజిటివ్ కేసుబెంగళూరు: కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇదివరకు 10 వేలకు దిగువగా నమోదయ్యే కేసులు.. ఇప్పుడు 20 వేలకు చే… Read More
0 comments:
Post a Comment