టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ 26 డిమాండ్లపై యూనియన్ నేతలు పట్టుబట్టారు. అయితే 21 డిమాండ్లు నెరవేర్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. మిగిలిన ఐదు డిమాండ్లు .. ఆర్టీసీ విలీనం, పీఆర్, ఐఆర్ సహా ఆరు డిమాండ్లపై యాజమాన్యం దాటవేయడంతో.. సమావేశం నుంచి యూనియన్ నేతలు బయటకొచ్చారు. చర్చలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. పూర్తి డిమాండ్లను అంగీకరిస్తేనే సమ్మె విరమస్తిమని అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి మీడియాకు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32RdeVc
TSRTC STRIKE:ఆర్టీసీ చర్చలు విఫలం, 21 డిమాండ్లకు యాజమాన్యం ఓకే, ఐదింటిపై జేఏసీ పట్టు
Related Posts:
భారత్లో ప్రతి ఒక్క నిర్థారిత కరోనా కేసుతో 90 మందికి సోకిన ఇన్ఫెక్షన్:సైన్స్ అండ్ టెక్నాలజీ నేతృత్వంలో ఏర్పాటు కాబడిన ఓ ప్యానెల్ కరోనావైరస్ పరీక్షలపై సంచలన ప్రకటన చేసింది. ఒక్క కరోనావైరస్ పాజిటివ్ కేసు గుర్తిస్తే 90 కరోన… Read More
కాల్పుల మోత: తుపాకీతో రెచ్చిపోయిన ఎంఐఎం నేత, ఒకరి పరిస్థితి విషమం..ఎంఐఎం నేత రెచ్చిపోయాడు. ఏకంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా తాటిగూడలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింద… Read More
కరోనా బారినపడిన మరో ముఖ్యమంత్రి: తనను కలిసినవారంతా టెస్టులు చేసుకోవాలని వినతిడెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కరోనావైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయనే వెల్లడించారు. తనకు కరోనా సోకిందన… Read More
2020లో చిత్తూరు జిల్లా: కరోనావైరస్ నుంచి నివర్ తుఫాను వరకు..వార్తా విశేషాలు..!2020వ సంవత్సరం చిత్తూరు జిల్లా ప్రజలకు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. ముఖ్యంగా కరోనా వైరస్, ప్రకృతి వైపరిత్యాలు, ఏనుగుల దాడులు ఇలా పలు సంఘ… Read More
జనం కొడితే మానేరు డ్యామ్లో పడుతావ్.. ఇదే నీకు ఆఖరికి గెలుపు... బండి సంజయ్కి ఎర్రబెల్లి వార్నింగ్తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సంజయ్ వ్యవహారం కొత్త బిచ్చగాడిలా ఉందని విమర… Read More
0 comments:
Post a Comment