Saturday, October 26, 2019

TSRTC STRIKE:ఆర్టీసీ చర్చలు విఫలం, 21 డిమాండ్లకు యాజమాన్యం ఓకే, ఐదింటిపై జేఏసీ పట్టు

టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ 26 డిమాండ్లపై యూనియన్ నేతలు పట్టుబట్టారు. అయితే 21 డిమాండ్లు నెరవేర్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. మిగిలిన ఐదు డిమాండ్లు .. ఆర్టీసీ విలీనం, పీఆర్, ఐఆర్ సహా ఆరు డిమాండ్లపై యాజమాన్యం దాటవేయడంతో.. సమావేశం నుంచి యూనియన్ నేతలు బయటకొచ్చారు. చర్చలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. పూర్తి డిమాండ్లను అంగీకరిస్తేనే సమ్మె విరమస్తిమని అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి మీడియాకు తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32RdeVc

Related Posts:

0 comments:

Post a Comment